AP లో 300 పోస్టులకు ఉద్యోగ ప్రకటన చేసిన ఐటీడీఏ పీవో | AP Latest jobs Notifications | Jobs in Andhrapradesh 

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఫిబ్రవరి 25వ తేదిన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు ఉన్న 300 మందికి ఉద్యోగాలు ఇస్తారు.

తాజాగా జాబ్ మేళా వివరాలు తెలుసుకొని అర్హత ఉన్న వారు స్వయంగా జాబ్ మేళాకు హాజరు కావచ్చు.

✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :

  • రెండు కంపెనీలలో ఉద్యోగాల కోసం సీతంపేట ITDA PO ఈ ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • మెషీన్ ఆపరేటర్, అసెంబెల్ ట్రెయినీస్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు వివరాలు :

  • పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు ఉండాలి.

🔥 వయస్సు : 

  • 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

🔥 వర్క్ లొకేషన్

  • నెల్లూరు , హైదరాబాద్ ప్రాంతాలలో పోస్టింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతము

  • ప్రారంభంలో 15,000/- నుండి 18,000/- వరకు జీతంతో పాటు PF మరియు ESI సదుపాయాలు ఉంటాయి.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 జాబ్ మేళా తేది :

  • 25-02-2025 తేదిన జాబ్ మేళా నిర్వహిస్తారు.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు సీతంపేటలో ఉన్న YTC ఆఫీస్ నందు హాజరు కావాలి.
  • అభ్యర్థులకు సందేహాలు ఉంటే 8886660974 , 8886660979 అనే నంబర్ లకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

🏹 Download Job Mela Details – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!