
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు : ఈ సారి ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ – కొత్తగా 89 వేల మందికి పెన్షన్లు | NTR Bharosha New Pensions
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ దారులకు శుభవార్త ! రాష్ట్రంలో ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అలానే కొత్తగా వితంతు పెన్షన్ మంజూరు చేసి, పంపిణీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. ఈ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ఇలాంటి పథకాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ లో వాట్సాప్ కి రావాలి అంటే క్రింద ఇచ్చిన…