
ఏపీలో పదో తరగతి అర్హతతో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Outsourcing Jobs Recruitment 2025 | Andhra Pradesh Outsourcing Jobs
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ వారి…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ వారి నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, అనంతపురం వారి పరిధిలో పనిచేయవలసి వుంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా బయో మెడికల్…
ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ కేలండర్ 2025-2026 విడుదల : ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ 2025-2026 ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు 233 రోజులు పని చేస్తాయని అకాడమిక్ క్యాలెండర్ 2025-26 లో పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. 🏹 రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ప్రభుత్వ ఇన్సూరెన్స్ – Click here పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముఖ్యమైన వివరాలు క్రింద విధంగా ఉన్నాయి…..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. సచివాలయ ఉద్యోగులను ఎవరిని కూడా తొలగించబోమని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ల శాఖా మంత్రివర్యులు శ్రీ డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మీడియా సమావేశంలో అధికారికంగా తెలియజేశారు. అలానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్ చాలా నిమిత్తం, మహిళా పోలీసులకు సంబంధించి డిపార్ట్మెంట్ ఎంచుకునే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డ్ సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే రేషన్ కార్డ్ సర్వీసులు చేసేటప్పుడు ఎదురవుతున్న కొన్ని అవాంతరాలను సరి చేసేందుకు గాను ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలకు అనుగుణంగా దరఖాస్తు ఆన్లైన్ చేసే విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. 🏹 ఏపీలో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య భీమా సౌకర్యం – Click here 🔥 కొత్త రేషన్ కార్డు కోసం మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేందుకు మరొక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. రాష్ట్రంలో గల ప్రతి కుటుంబానికి ఆరోగ్య భీమా (హెల్త్ ఇన్సూరెన్స్) వర్తించే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ సేవలను భీమా విధానాల్లో అమలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి 25 లక్షల రూపాయల చికిత్సను అర్హులైన వారికి మాత్రమే ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాలకు సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చింది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలను నివారించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ, ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రేషన్ వ్యాన్లు ద్వారా రేషన్ పంపిణీ జరగబోదు అని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. AP Ration Door Delivery Scheme Cancelled : ఇటీవల జరిగిన క్యాబినెట్ మంత్రివర్గ భేటీ యొక్క నిర్ణయాలను మీడియాకు తెలియజేస్తూ మంత్రిగారు ఈ…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాజమహేంద్రవరం లో ఉన్న గవర్నమెంట్ వైద్య కళాశాల మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 🏹 AP లో అన్ని జిల్లాల వారికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు –…
AP ICET – 2025 Results : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలను మంత్రి నారా లోకేష్ గారు “X” వేదికగా విడుదల చేశారు. 95.86% మంది ఉత్తీర్ణులైనట్టు మంత్రిగారు ప్రకటించారు. AP ICET – 2025 ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు ? AP ఐసెట్ పరీక్షకు 34,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 32,719 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అంటే 95.86% ఉత్తీర్ణత నమోదయింది. ఫలితాలు విడుదల చేసిన…
మీరు పదో తరగతి పూర్తి చేసి, మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ (Marine Engineering Course Details in Telugu) చేయాలి అనుకుంటున్నారా ? అయితే ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి వివరాలన్నీ స్పష్టంగా తెలుసుకోండి.. మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి వివరాలు (Marine Engineering Course Details in Telugu) : మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు (Marine engineering course) అనేది ఒక ప్రత్యేకమైన ఇంజనీరింగ్ కోర్సు. ఈ కోర్సులో సముద్ర నౌకలు. షిప్పులు, బోట్లు…
AP మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను 24-05-2025 తేదీలోపు అందజేయాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 🏹 పదో…