
పదో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి 75000 వచ్చే స్కాలర్షిప్ | Vidyadhan scholarship full details
పదో తరగతి విద్యార్థులకు విద్యాధన్ స్కాలర్షిప్ – పూర్తి వివరాలు ఇవే : ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలలో మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు లేదా మీకు తెలిసిన విద్యార్థులకు 90% మార్కులు దాటయా లేదా 9 సీజీపీఏ మార్కులు దాటాయా అయితే వీరు విద్యాధన్ స్కాలర్షిప్ నకు అర్హులు. దివ్యాంగులకైతే 75% మార్కులు లేదా 7.5 సిజిపిఏ సాధించిన వారు కూడా ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులే. విద్యాధన్ స్కాలర్షిప్ అంటే ఏమిటి…