NTR Bharosha Pension Status

వీరికి ఆగస్టు నుండి పెన్షన్ మంజూరు | కొత్తగా 1,09,155 మందికి లబ్ది | NTR Bharosha New Pensions | NTR Bharosha Pension

NTR Bharosha Pension : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆగస్టు 1న పంపిణీ కొరకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవల గ్రామ , వార్డు సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్స్ అవ్వగా వారికి కొత్తగా చేరిన సచివాలయం లో పెన్షన్లు పంపిణీ చేసేందుకు లాగిన్లు క్రియేట్ చేయబడ్డాయి. ఎప్పటిలానే ఈ నెల కూడా పెన్షన్ దారుల ఇంటి…

Read More
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకంలో స్పౌజ్ క్యాటగిరి పెన్షన్లు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకంలో స్పౌజ్ కేటగిరి క్రింద పెన్షన్ దరఖాస్తుల ఆహ్వానం | NTR BHAROSA PENSION SCHEME

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పెన్షన్ పొందాలి అనుకుంటున్న వారికి వితంతువులు కి శుభవార్త తెలియజేసింది దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. స్పౌజ్ (Spouse) కేటగిరి క్రింద వితంతువులు కి పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందు కొరకు గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకం (NTR Bharosa Pension Scheme) ద్వారా వివిధ కేటగిరీల వారికి పెన్షన్లు అందజేస్తుంది.2023 డిసెంబర్ నుండి పెన్షన్ పొందుతూ భర్త చనిపోతే…

Read More
NTR Bharosha Pensions | ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు : ఈ సారి ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ – కొత్తగా 89 వేల మందికి పెన్షన్లు | NTR Bharosha New Pensions

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ దారులకు శుభవార్త ! రాష్ట్రంలో ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అలానే కొత్తగా వితంతు పెన్షన్ మంజూరు చేసి, పంపిణీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. ఈ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ఇలాంటి పథకాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ లో వాట్సాప్ కి రావాలి అంటే క్రింద ఇచ్చిన…

Read More

ఏపీ లో స్పౌజ్ కేటగిరి పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానం | AP spouse category pensions | AP New Pensions

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ ల మంజూరు కోరకు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నవంబర్ 01 / 2024 తర్వాత ఎవరైనా పెన్షన్ దారులు చనిపోతే వారి భార్య కి పెన్షన్ మంజూరు కోరకు ప్రభుత్వం గతంలోనే అవకాశం కల్పించింది. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి, 01/12/2023 నుండి 31/10/2024 మధ్య ఎవరైనా చనిపోతే వారి భార్యకు పెన్షన్ మంజూరు చేసేందుకు గాను స్పౌజ్ కేటగిరి క్రింద దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ప్రభుత్వం మొత్తం 89788 మందిని…

Read More

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం | కొత్త పెన్షన్లకు దరఖాస్తులు | AP Government New Pensions Latest News | Andhra Pradesh Pensions

ఫ్లాష్, ఫ్లాష్, ఫ్లాష్ , ఫ్లాష్, ఫ్లాష్, ఫ్లాష్ , ఫ్లాష్……. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్లు కు దరఖాస్తు చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఇప్పటికే పెన్షన్ పంపిణీలో పలు భారీ మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వం మరికొద్ది రోజులలోనే కొత్త పెన్షన్లు కొరకు దరఖాస్తుల చేసుకొనేందుకు అవకాశం కల్పించనుంది. ఇందుకు గాను మే నెలలో దరఖాస్తులకు అవకాశం కల్పించి, జూలై నుండి పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తుంది. 🔥 ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్ భరోసా…

Read More