
గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం | AP Grama, ward Sachivalayam Jobs Latest News Today
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. సచివాలయ ఉద్యోగులను ఎవరిని కూడా తొలగించబోమని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ల శాఖా మంత్రివర్యులు శ్రీ డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మీడియా సమావేశంలో అధికారికంగా తెలియజేశారు. అలానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్ చాలా నిమిత్తం, మహిళా పోలీసులకు సంబంధించి డిపార్ట్మెంట్ ఎంచుకునే…