
రాష్ట్రంలో పదివేల మందిని డిజిటల్ లక్ష్మిలు గా నియమించనున్న ప్రభుత్వం | AP Digital Lakshmi Scheme Details | How to apply AP Digital Lakshmi Scheme
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు అన్ని డిజిటల్ గా అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ఏవైనా సంక్షేమ పథకాలకు అప్లై చేయాలి అంటే సచివాలయాలకు వెళ్లి అప్లై చేయవచ్చు.. కుల ధ్రువీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, పెన్షన్లు, IB అడంగల్ ఇలా వివిధ రకాల సేవలు సచివాలయాల ద్వారా లేదా మీసేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనేక సేవలు వాట్సాప్ ద్వారా కూడా అందిస్తున్న విషయం మీ…