
గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం – భారీగా జీతాలు పెంపు | AP Junior Colleges Guest Faculty Salaries Increased by Government | Latest News in Andhra Pradesh
AP Junior Colleges Guest Faculty Salaries Increased G.O Details ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వారికి పారితోషకం భారీగా పెంచింది. గతంలో గంటకు 150/- రూపాయలు చొప్పున చెల్లించేవారు. ప్రస్తుతం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం గంటకు 375/- రూపాయలు చొప్పున చెల్లిస్తారు. గరిష్టంగా 72 గంటలకు…