Annadata Sukhibhava Scheme E-KYC Status

Annadata Sukhibhava Scheme E-KYC Status | అన్నదాత సుఖీభవ పథకం ఈ-కేవైసీ అందరికీ అవసరం లేదు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం (Annadata Sukhibhava Scheme) ద్వారా రైతుల అకౌంట్లో 7,000/- జమ చేయనున్నారు. అయితే ఈ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా E-KYC చేయాలి అనే నిబంధన పెట్టారు. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం రైతులు అందరూ ఈ కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఈ కేవైసి కి సంబంధించి…

Read More
error: Content is protected !!