స్కాలర్షిప్ పథకం

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు సంవత్సరానికి 20,000/- స్కాలర్షిప్ ఇస్తున్న ప్రభుత్వం

కుటుంబ వార్షికాదాయం తక్కువగా ఉండి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి స్కాలర్షిప్ స్కీం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్ష ప్రోత్సాహన్ యోజన పథకం కింద ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? స్కాలర్షిప్ ఎంత ఇస్తారు ? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునేందుకు పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి…..

Read More
NMMSS Scholarship 2025

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతీ సంవత్సరం 12,000/- స్కాలర్షిప్ ఇస్తున్న ప్రభుత్వం | NMMSS Scholarship 2025-26 Apply Online

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం (NMMSS) అనేది విద్యార్థులకు ఒక మంచి వరం లాంటిది. దేశంలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు NMMSS స్కాలర్షిప్ పొందేదుకు అర్హత కలిగి ఉంటారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి NMMSS స్కాలర్షిప్ కు అప్లై చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకుగాను ప్రారంభించిన ఈ స్కాలర్షిప్ పథకానికి ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక…

Read More
error: Content is protected !!