
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకంలో స్పౌజ్ కేటగిరి క్రింద పెన్షన్ దరఖాస్తుల ఆహ్వానం | NTR BHAROSA PENSION SCHEME
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పెన్షన్ పొందాలి అనుకుంటున్న వారికి వితంతువులు కి శుభవార్త తెలియజేసింది దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. స్పౌజ్ (Spouse) కేటగిరి క్రింద వితంతువులు కి పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందు కొరకు గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకం (NTR Bharosa Pension Scheme) ద్వారా వివిధ కేటగిరీల వారికి పెన్షన్లు అందజేస్తుంది.2023 డిసెంబర్ నుండి పెన్షన్ పొందుతూ భర్త చనిపోతే…