
రేషన్ తీసుకోకపోతే నగదు బదిలీ చేస్తాం – పౌరసరఫరాల శాఖ మంత్రి వెల్లడి | AP Ration Supply Latest News Today
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతుంది. గతంలో ఎండీయూ వాహనాలు ద్వారా పంపిణీ చేసేటప్పుడు కంటే ఇప్పుడు రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయడం తో పోల్చినప్పుడు రేషన్ దుకాణాల్లో పంపిణీ చాలా ఎక్కువగా ఉంది. అలానే రేషన్ పంపిణీ ప్రక్రియ గురించి మరియు రేషన్ తీసుకోకపోతే నగదు బదిలీ నిమిత్తం పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కీలక వాఖ్యలు చేయడం జరిగింది. పై సమాచారానికి సంబంధించి పూర్తి అంశాల కొరకు ఈ…