అన్న క్యాంటీన్లు

రాష్ట్రంలో పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం | ఇక మండలాల్లోనూ అన్న క్యాంటీన్లు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి… రాష్ట్రంలో ఈ పథకం అమలు చేయడం పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ పథకం అమలు వలన ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం అన్న క్యాంటీన్లు పట్టణాలు మరియు జిల్లా కేంద్రాల్లో మాత్రమే…

Read More
error: Content is protected !!