అన్న క్యాంటీన్లు

రాష్ట్రంలో పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం | ఇక మండలాల్లోనూ అన్న క్యాంటీన్లు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి… రాష్ట్రంలో ఈ పథకం అమలు చేయడం పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ పథకం అమలు వలన ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం అన్న క్యాంటీన్లు పట్టణాలు మరియు జిల్లా కేంద్రాల్లో మాత్రమే…

Read More
NMMSS Scholarship 2025

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతీ సంవత్సరం 12,000/- స్కాలర్షిప్ ఇస్తున్న ప్రభుత్వం | NMMSS Scholarship 2025-26 Apply Online

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం (NMMSS) అనేది విద్యార్థులకు ఒక మంచి వరం లాంటిది. దేశంలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు NMMSS స్కాలర్షిప్ పొందేదుకు అర్హత కలిగి ఉంటారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి NMMSS స్కాలర్షిప్ కు అప్లై చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకుగాను ప్రారంభించిన ఈ స్కాలర్షిప్ పథకానికి ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక…

Read More

కూటమి ప్రభుత్వం నుండి మరో తీపి కబురు | ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం NTR భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన దివ్యాంగులు కి 6000 రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం , దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కూటమి ప్రభుత్వం అవసరమైన దివ్యాంగులు వారికి 100 శాతం సబ్సిడీతో ట్రై సైకిల్ లను అందించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మూడు చక్రాల…

Read More
మహిళలకు APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కచ్చితంగా అమలు చేస్తాం : మంత్రి అచ్చెన్నాయుడు | AP Free Bus Scheme

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి వరుసగా అమలవుతున్నాయి. జూన్ 12వ తేదీ నుండి తల్లికి వందనం పథకం అమలు అవుతూ ఉండగా మరికొద్ది రోజులలో సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకం అయిన APSRTC బస్ లలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సమాచారం…

Read More
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం

అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు మీ అకౌంట్లో ఎప్పుడు జమ చేస్తారో తెలుసా ? | Annadhata Sukhibava Scheme

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం అర్హత ఉన్న రైతులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిసి మొత్తం 20,000/- అర్హులైన రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల అకౌంట్లో మూడు విడతల్లో ఈ డబ్బులు ప్రభుత్వం జమ చేయనుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో 7,000/- రూపాయలను అర్హత ఉన్న రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. రాష్ట్ర…

Read More
ఏపీ లో రేషన్ పంపిణీ

రేషన్ పంపిణీ లో కీలక మార్పులు | వీరికి 5 రోజులు ముందే రేషన్ పంపిణీ | AP Ration Distribution Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపు ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది ఇందులో భాగంగా రేషన్ డీలర్లకు పలు మార్గదర్శకాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం , వృద్ధులు మరియు దివ్యాంగులకు ఇంటి వద్దకి రేషన్ పంపిణీ చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఆ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ లోపుగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ విషయమే రాష్ట్ర…

Read More
తల్లికి వందనం పథకం

తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు శుభవార్త ! గ్రీవెన్స్ నమోదు చివరి తేదీ పొడిగింపు | Thalliki Vandanam Scheme Grievance Last Date Extended

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు శుభవార్త తెలియచేసింది. ఈ పథకాన్ని జూన్ 12 వ తేదీన ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం , గ్రీవెన్స్ నమోదు కొరకు జూన్ 20వ తేదీ ను చివరి తేదీ గా గతంలో షెడ్యూల్ విడుదల చేసింది. అయితే లబ్ధిదారుల యొక్క సౌకర్యార్థం గ్రీవెన్స్ నమోదు తేదీ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలానే లబ్ధిదారులకు సంబంధించి పేమెంట్ స్టేటస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఈ అంశానికి…

Read More

తల్లికి వందనం గ్రీవెన్స్ కు రేపే చివరి తేదీ | త్వరగా గ్రీవెన్స్ నమోదు చేసుకోండి | Thalliki Vandhanam Grievance Required Documents

తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికీ అర్హుల మరియు అనర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. చాలా మందికి డబ్బులు కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం గ్రీవెన్స్ నమోదు చేసుకునేందుకు జూన్ 20వ తేదీ చివరి తేదీ. అయితే ఇంకా చాలామంది లబ్ధిదారులు గ్రీవెన్స్ రైస్ చేసుకునేందుకు పూర్తిగా అవగాహన లేకపోవడంతో లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉంది. గ్రీవెన్స్ నమోదు…

Read More
ఏపీ కొత్త రేషన్ కార్డులు

రాష్ర్టంలో రేషన్ కార్డుల సర్వే చేసి కొత్త రేషన్ కార్డులు జారీ | AP Ration Cards Survey | AP New Ration Cards Apply

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు కొరకు మరియు ఇతర రేషన్ కార్డు సర్వీసులు కొరకు దరఖాస్తులు నిరంతరంగా స్వీకరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలో భాగంగా అర్హులందరికీ కూడా గతంలో ఉన్న లబ్ధిదారులకు కలుపుకొని అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు గాను విధి విధానాలను రూపొందించడం జరుగుతుంది. ఈ అంశానికి…

Read More
APSRTC Free Bus Apply Process

ఏపీ విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) | APSRTC Free Bus Pass Apply Process

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి.. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముఖ్యమైన ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు ఇస్తున్నారు. దీనికోసం విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్సు పాసులు మార్చుకొని కొత్త పాసులు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభమైనది….

Read More