ఆడబిడ్డ నిధి పథకం వివరాలు

Good News ! ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ప్రకటన చేసిన మంత్రి గారు | Andhrapradesh Aadabidda Nidhi Scheme Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని , ఆడబిడ్డ నిధి పథకం కూడా అతి త్వరలో అమలు చేస్తామని, ఇందు కొరకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలియచేసారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం దుర్వేసి లో ” సుపరిపాలన తొలి అడుగు ” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గారు వివిధ అంశాల పై మాట్లాడారు. 🏹 ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు…

Read More
AP Free Gas Cylinder Status Check

దీపం పథకం రెండో సిలిండర్ నగదు జమ | AP Free Gas Subsidy Status Check | AP Free Gas Cylinder Status

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కీలక పథకం దీపం – 2 ఈ పథకం ను రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి అమలు చేస్తుంది. ప్రతీ సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ పథకం ద్వారా రెండవ సిలిండర్ ఉచితంగా పొందేందుకు ఈ నెలాఖరు తో గడువు ముగియనుంది. ✅ ఇలాంటి వివిధ ప్రభుత్వ పథకాలు సమాచారం మీ వాట్సాప్ కి మేము…

Read More
UIDAI Latest Guidelines

స్కూల్ మరియు కాలేజ్ లలో ఆధార్ సేవలు | UIDAI Latest Guidelines

యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఆధార్ సర్వీసులులలో భాగంగా ఇటీవల వివిధ మార్పులు తీసుకువస్తుంది. కొత్తగా నమోదు అయ్యే ఆధార్ కార్డు లలో గోప్యతా దృశ్యా పుట్టిన తేదీ ఇక నుండి కనిపించదు అని , ఆధార్ వివరాలలో తండ్రి పేరు / భర్త పేరును తొలగించడం జరిగింది అని తెలిపింది. అలానే 5 సంవత్సరాలు దాటి ఆధార్ అప్డేట్ చేయని వారు మరియు 15 సంవత్సరాలు దాటిన వారి ఆధార్…

Read More
AP Free Bus Scheme Zero fare ticket details

ఉచిత బస్ ప్రయాణానికి జీరో ఫేర్ టికెట్ ఇవ్వండి : ముఖ్యమంత్రి | AP Free Bus Scheme Details | AP Free Bus Zero fare ticket

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం (AP Free Bus Scheme) ఆగస్టు 15 నుండి అమలు కానున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం తో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని బస్ డిపో లలో కూడా ఉచిత బస్ ప్రయాణం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. అలానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ…

Read More
Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme Apply Process

Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme | PM-USP | సంవత్సరానికి 12,000/- నుండి 20,000/- రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు

Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme : కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇందులో భాగంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహం లభించేలా స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన (Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme) అని నామకరణం చేసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ , పీజీ, ఇంజనీరింగ్, మెడికల్…

Read More
పీఎం విద్యాలక్ష్మి పథకం అప్లై

పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వం | PM Vidyalaxmi Scheme Details

ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం పీఎం విద్యాలక్ష్మి పథకం : మీరు మెడిసిన్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, హోటల్ మేనేజ్మెంట్ వంటి ఉన్నతమైన చదువులు చదవాలి అనుకుంటున్నారా ? ఇలాంటి కోర్సులు చేయడానికి ఆర్థికంగా సాధ్యపడడం లేదా ? అయితే మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకంకు శ్రీకారం చుట్టింది. పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా బ్యాంకులు ఉన్నత విద్య అభ్యసించే వారికి రుణాన్ని మంజూరు చేస్తాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు…

Read More
ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చి స్టైఫండ్ కూడా ఇస్తారు | Free Coaching

రాష్ట్రంలో గల యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోటీ పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ద్వారా ఉచితంగా శిక్షణ కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు ఒక ప్రకటనలో వివరాలు తెలియచేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. 🔥 ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ :

Read More
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్

అన్నదాత సుఖీభవ పథకం కొరకు రైతులకు చివరి అవకాశం | జూలై 23 లోపు ఇలా చేయండి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం కి ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలలో గల వ్యవసాయ సహాయకుని గ్రీవెన్స్ నిమిత్తం సంప్రదించాలి అని తెలిపిన విషయం తెలిసిందే. అయితే గ్రీవెన్స్ నమోదు చేసేందుకు గాను గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు….

Read More
AP NTR Bharosha Spouse Pensions

ఏపీ లో NTR భరోసా స్పౌజ్ పెన్షన్లులకు దరఖాస్తులు ఆహ్వానం | AP NTR Bharosha Pensions | AP NTR Bharosha Spouse Pensions

AP NTR Bharosha Spouse Pensions : రాష్ట్ర ప్రభుత్వం NTR భరోసా పెన్షన్ పథకం ద్వారా ఇంటి వద్ద కే పెన్షన్ పంపిణీ వేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఎటువంటి అవాంతరాలు లేకుండా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన పెన్షన్ దారుల భార్యలకు పెన్షన్ ఇచ్చేందుకు గాను కొత్తగా స్పౌజ్ ఆప్షన్ ద్వారా వితంతు పెన్షన్లు మంజూరు చేయాలి అని అధికారిక సర్క్యులర్ ఇచ్చి , స్పౌజ్ పెన్షన్…

Read More
ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం

ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం | రైతుల కోసం 36 ప్రభుత్వ పథకాలు విలీనం చేసి కొత్త పథకం అమలు

వ్యవసాయ రంగ అభివృధి కొరకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. కేంద్రంలో గల 11 మంత్రిత్వ శాఖల్లో అమలు లో ఉన్న 36 పథకాలను ఇంటిగ్రేటెడ్ చేసి, ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం గా అమలు చేయనున్నారు. ఈ పథకం యొక్క మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు….

Read More