ఆపరేషన్ సింధూర్ ముగియలేదు – ప్రధాని మోదీ ప్రకటన | Operation Sindhoor Latest News Today | PM Modi Latest Announcement

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆపరేషన్ సింధూర్ పై భారత్ భరత ప్రధాని కీలక ప్రకటన చేశారు.. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతిస్పందిస్తుంది అని తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గారు త్రివిధ దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

భారత్ విధానం ఇదే :

పాకిస్తాన్ విషయంలో భారత్ విధానం ఏమిటో ప్రధాని స్పష్టం తెలియజేశారు. పాకిస్తాన్ POK మరియు టెర్రరిస్టులను భారత్ కు అప్పగించాలి.. ఇదే తమ విధానం అని, ఈ విషయంలో పాకిస్తాన్ తో మాట్లాడానికి ఏమీ లేదని ఆయన తెలియజేశారు… ఈ విషయంలో ఇతర దేశాల మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

పాకిస్తాన్ ఓడిపోయింది : ప్రధాని వెల్లడి

భారత ఆర్మీ చేసిన దాడులతో పాకిస్తాన్ ధ్వంసం అయిందని ప్రధాని మోదీ ప్రకటించారు.. త్రివిధ దళాల అధిపతులతో జరిగిన భేటీలో మన దేశం చేసిన యుద్ధంలో ప్రతి రౌండ్ లోను పాకిస్తాన్ ఓడిపోయిందని , పాకిస్తాన్ ఎయిర్ బేస్ లపై మన దేశం జరిపిన దాడులతో వాళ్లు అసలు యుద్ధంలోనే లేరనే విషయం స్పష్టమైందని తెలిపారు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *