PM Yasasvi Yojana Scholarship Apply Link

PM YASASVI YOJANA ప్రధానమంత్రి యశస్వి యోజన ద్వారా విద్యార్థులకు 1.25 లక్షల స్కాలర్షిప్

PM YASASVI YOJANA Scholarship Apply : విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. 2020 – 21 విద్యా సంవత్సరం నుండి ప్రారంభించిన ప్రధాన మంత్రి యశస్వి యోజన పథకం ద్వారా అందించే స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకొనేందుకు 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను అవకాశం కల్పించింది. ఆగస్టు 31వ తేదీలోగా ఈ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలలో 9వ తరగతి నుండి 11 తరగతి లోపు…

Read More