NTR భరోసా కొత్త పెన్షన్లు

రాష్ట్రంలో NTR భరోసా పెన్షన్ల పథకం ద్వారా 5 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్న ప్రభుత్వం | NTR Bharosha Pensions

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NTR భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారా ? అనధికారిక వర్గాల నుండి అవుననే సమాధానం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా 5 లక్షల పెన్షన్లు మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కాలం పూర్తి అవ్వడం తో రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన – తొలి అడుగు అనే కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో ప్రజల నుండి పెన్షన్ల విషయమే అధికంగా వినతులు వస్తుండడం తో…

Read More
error: Content is protected !!