
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతీ సంవత్సరం 12,000/- స్కాలర్షిప్ ఇస్తున్న ప్రభుత్వం | NMMSS Scholarship 2025-26 Apply Online
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం (NMMSS) అనేది విద్యార్థులకు ఒక మంచి వరం లాంటిది. దేశంలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు NMMSS స్కాలర్షిప్ పొందేదుకు అర్హత కలిగి ఉంటారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి NMMSS స్కాలర్షిప్ కు అప్లై చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకుగాను ప్రారంభించిన ఈ స్కాలర్షిప్ పథకానికి ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక…