
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పై ముఖ్యమంత్రి కీలక ప్రకటన | AP CM announcement on free bus travel
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ఘాటించారు. సూపర్ సిక్స్ పథకాలలో ప్రధాన పథకం అయిన ఈ పథకం అమలు విషయమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలవుతున్న అన్ని రాష్ట్రాల లో సర్వే నిర్వహించి , మరికొద్ది రోజులలో ఈ పథకం అమలు చేయనున్నారు అన్న విషయం తెలిసిందే. 🏹 ఇలాంటి ప్రభుత్వ పథకాల…