పేదలకు ఉచిత ఇళ్లు

పేదలకు ఉచిత ఇళ్లు & ప్రజలందరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు | ఆగస్టు నాటికి కొత్త పాస్ బుక్ లు | ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పేదలకు ఉచిత ఇళ్లు & ప్రజలందరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు , కొత్త పాస్ బుక్ లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖ పై సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయాలను వెల్లడించారు.. పేదలకు కేటాయించనున్న ఇల్లు మరియు జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు మరియు కొత్త పాస్ పుస్తకాలు మరియు మరిన్ని వివిధ అంశాలపై కీలక…

Read More
error: Content is protected !!