వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పథకం

100/- రూపాయలు కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ – ముఖ్య వివరాలు ఇవే | AP CM Latest Decision

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల రెవెన్యూ శాఖ పై సమీక్ష నిర్వహించిన సందర్భంగా కేవలం 100/- రూపాయలు కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వారి భూమి పై చట్టబద్ధమైన హక్కు కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను అమలు చేయాలని భావిస్తుంది. 🏹 ఏపీ లో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు…

Read More