
ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం | రైతుల కోసం 36 ప్రభుత్వ పథకాలు విలీనం చేసి కొత్త పథకం అమలు
వ్యవసాయ రంగ అభివృధి కొరకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. కేంద్రంలో గల 11 మంత్రిత్వ శాఖల్లో అమలు లో ఉన్న 36 పథకాలను ఇంటిగ్రేటెడ్ చేసి, ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం గా అమలు చేయనున్నారు. ఈ పథకం యొక్క మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు….