Headlines

తల్లికి వందనం గ్రీవెన్స్ కు రేపే చివరి తేదీ | త్వరగా గ్రీవెన్స్ నమోదు చేసుకోండి | Thalliki Vandhanam Grievance Required Documents

తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికీ అర్హుల మరియు అనర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. చాలా మందికి డబ్బులు కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం గ్రీవెన్స్ నమోదు చేసుకునేందుకు జూన్ 20వ తేదీ చివరి తేదీ. అయితే ఇంకా చాలామంది లబ్ధిదారులు గ్రీవెన్స్ రైస్ చేసుకునేందుకు పూర్తిగా అవగాహన లేకపోవడంతో లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉంది. గ్రీవెన్స్ నమోదు…

Read More
error: Content is protected !!