
భూమి లేని రైతులకు అన్నదాత సుఖీభవ | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకంతో మొత్తం 7000 రూపాయలను లబ్ధిదారులు ఖాతాలలో జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని కౌలు రైతులకు కూడా శుభవార్త తెలియజేసింది. వీరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ది చేకూర్చుతామని తెలిపింది. వీరికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే 20,000/- రూపాయలను అందిస్తుంది. 🔥 కౌలు…