Hari Krishna

RRB Technician Jobs Recruitment 2025

రైల్వేలో ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్ విడుదల | 6,238 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ | RRB Technician Jobs Recruitment 2025 in Telugu

భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలోగల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంస్థ నుండి టెక్నీషియన్ (RRB TECHNICIAN) ఉద్యోగాల భక్తి కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు NTPC , అసిస్టెంట్ లోకో పైలట్, గ్రూప్ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలానే టెక్నీషియన్ (RRB TECHNICIAN) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది , ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6238 టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ…

Read More
అన్నదాత సుఖీభవ పథకం

అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత డబ్బులు ఈ నెలలోనే | Annadata Sukhibava Scheme 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ,వెరిఫికేషన్ ప్రక్రియ, అన్ని పూర్తయి లబ్ధిదారులు జాబితాలను కూడా తయారు చేశారు. 🏹 పదో తరగతి అర్హతతో 1075 ఉద్యోగాలు – Click here Annadata Sukhibava Scheme 2025 : ఈనెల చివరి లోపు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నారు అయితే…

Read More
SSC MTS & Havaldar Notification 2025 in Telugu

SSC MTS Notification 2025 Details in Telugu | SSC MTS & Havaldar Recruitment 2025

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇటీవల డిగ్రీ అర్హతతో CGL, ఇంటర్మీడియట్ విద్యార్హతతో CHSL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సంస్థ పదవ తరగతి విద్యార్థులతో ఉద్యోగం పొందేందుకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (SSC MTS) మరియు హవల్దార్ (CBIC & CBN) నోటిఫికేషన్ విడుదల చేసింది.(SSC MTS & Havaldar Notification 2025) ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1075…

Read More
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకంలో స్పౌజ్ క్యాటగిరి పెన్షన్లు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకంలో స్పౌజ్ కేటగిరి క్రింద పెన్షన్ దరఖాస్తుల ఆహ్వానం | NTR BHAROSA PENSION SCHEME

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పెన్షన్ పొందాలి అనుకుంటున్న వారికి వితంతువులు కి శుభవార్త తెలియజేసింది దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. స్పౌజ్ (Spouse) కేటగిరి క్రింద వితంతువులు కి పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందు కొరకు గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బంది ద్వారా సర్వే చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పథకం (NTR Bharosa Pension Scheme) ద్వారా వివిధ కేటగిరీల వారికి పెన్షన్లు అందజేస్తుంది.2023 డిసెంబర్ నుండి పెన్షన్ పొందుతూ భర్త చనిపోతే…

Read More
నిరుద్యోగ భృతి పథకం

నిరుద్యోగులకు శుభవార్త ! నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పేసిన మంత్రి లోకేష్ | AP Nirudyoga Bruthi Scheme Details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరం లో నిరుద్యోగులకు అందజేస్తామని తెలియచేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. వివిధ ప్రభుత్వ పథకాల…

Read More
APPSC గ్రూప్ 2

APPSC గ్రూప్ 2 మరియు అనలిస్ట్ గ్రేడ్ – 2 ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ CPT పరీక్ష తేదీ ప్రకటన | APPSC Group 2 CPT Dates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 (APPSC గ్రూప్ 2) మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటించింది. ఏపీపీఎస్సీ ఈ ఉద్యోగాల భర్తీ నిమిత్తం గతంలో నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ వారు విడుదల చేసిన అధికారిక వెబ్ నోట్ సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ నుంచి చివరి వరకు…

Read More
Auto Drivers Scheme in Andhrapradesh

ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ | ఆగస్టు 15 నుండి మరో కొత్త పథకం | Financial Assistance to Auto drivers | Latest Scheme For Auto Drivers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పథకం అయిన RTC బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభించనుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి , మహిళల సాధికారత కొరకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అతి త్వరగా ప్రారంభించనున్నారు. అయితే ఈ ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రం లో…

Read More
NMMSS Scholarship 2025

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతీ సంవత్సరం 12,000/- స్కాలర్షిప్ ఇస్తున్న ప్రభుత్వం | NMMSS Scholarship 2025-26 Apply Online

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం (NMMSS) అనేది విద్యార్థులకు ఒక మంచి వరం లాంటిది. దేశంలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు NMMSS స్కాలర్షిప్ పొందేదుకు అర్హత కలిగి ఉంటారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి NMMSS స్కాలర్షిప్ కు అప్లై చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకుగాను ప్రారంభించిన ఈ స్కాలర్షిప్ పథకానికి ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపిక…

Read More
AP DSC Hall Tickets 2025

DSC పరీక్షలకు కొత్త హాల్ టికెట్స్ విడుదల | AP DSC Exams New Hall Tickets Download | July 1st , 2nd AP DSC Hall Tickets

ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం కారణంగా వాయిదా పడిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు (AP DSC Hall Tickets) ను అధికారిక వెబ్సైట్ లో ఈ రోజు నుండి అందుబాటులో ఉంచారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి జూలై 01 , జూలై 02 వ తేదీలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 🔥వాయిదా పడిన DSC పరీక్ష హాల్ టిక్కెట్లు విడుదల : ( AP DSC Hall Tickets) How to Download…

Read More

కూటమి ప్రభుత్వం నుండి మరో తీపి కబురు | ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం NTR భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన దివ్యాంగులు కి 6000 రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం , దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కూటమి ప్రభుత్వం అవసరమైన దివ్యాంగులు వారికి 100 శాతం సబ్సిడీతో ట్రై సైకిల్ లను అందించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మూడు చక్రాల…

Read More