Hari Krishna

Postal Department Insurance Policy 2025

కేవలం 62 రూపాయలకే 15 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్ | Postal Department Insurance Policy

పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా అతి తక్కువ ధరతో ప్రమాద భీమా (Accidental insurance) అందిస్తున్నారు. కేవలం 62 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే వారికి 15 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది (Postal Department Insurance Policy). పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ప్రవేశపెట్టిన ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు అనగా పాలసీ మీరు ఏ విధంగా తీసుకోవాలి ? ఈ పాలసీ తీసుకునేందుకు అర్హతలు ఏమిటి? వంటి అంశాలు సమగ్ర…

Read More
వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పథకం

100/- రూపాయలు కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ – ముఖ్య వివరాలు ఇవే | AP CM Latest Decision

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల రెవెన్యూ శాఖ పై సమీక్ష నిర్వహించిన సందర్భంగా కేవలం 100/- రూపాయలు కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వారి భూమి పై చట్టబద్ధమైన హక్కు కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను అమలు చేయాలని భావిస్తుంది. 🏹 ఏపీ లో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు…

Read More
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు

అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితా విడుదల | అకౌంట్లో నిధులు జమ కావాలి అంటే 13వ తేదీలోపు ఇలా తప్పకుండా చేయాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధాన పథకం అయిన అన్నదాత సుఖీభవ పథకం ను రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అమలు చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికీ అర్హులు గుర్తింపు , వెరిఫికేషన్ , ఈ కేవైసీ నమోదు వంటివి ఇప్పటికే పూర్తి కాగా అర్హుల జాబితాను విడుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు. అలానే అర్హత జాబితాలో లేని వారి కోసం గ్రీవెన్స్ నమోదు చేసేందుకు గాను అవకాశం…

Read More
తల్లికి వందనం పథకం 2వ విడత

రేపే తల్లికి వందనం పథకం రెండవ విడత నిధులు జమ | లిస్టులో మీ పేరు ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 13 వ తేదీన తల్లికి వందనం పథకం అమలు చేసి , లబ్ధిదారుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బుకు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి వివిధ కారణాల వలన కొంత మంది అర్హత కలిగిన వారు కూడా అనర్హులు అయ్యి లబ్ది పొందేందుకు అవకాశం లేకుండా పోయింది. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ నమోదు కు అవకాశం కల్పించింది. గ్రీవెన్స్ నమోదు చేసుకున్న వారిలో అర్హత కలిగివున్న…

Read More
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పై ముఖ్యమంత్రి కీలక ప్రకటన | AP CM announcement on free bus travel

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ఘాటించారు. సూపర్ సిక్స్ పథకాలలో ప్రధాన పథకం అయిన ఈ పథకం అమలు విషయమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలవుతున్న అన్ని రాష్ట్రాల లో సర్వే నిర్వహించి , మరికొద్ది రోజులలో ఈ పథకం అమలు చేయనున్నారు అన్న విషయం తెలిసిందే. 🏹 ఇలాంటి ప్రభుత్వ పథకాల…

Read More
Postal Franchise Scheme Apply

5,000 పెట్టుబడితో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ | Post Office Franchise Scheme Apply | Postal Department Post Office Franchise Scheme Full Details

పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కేవలం 5,000/- రూపాయల పెట్టుబడి తో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ (Post Office Franchise) ను ఇస్తున్నారు. 18 సంవత్సరాలు నిండి వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునే వారు అందరికీ ఇది ఒక మంచి అవకాశం. దేశంలో సాధారణ పోస్టల్ సేవలు అందించేందుకు గాను మొత్తం 1.55 లక్షల పోస్ట్ ఆఫీస్ లు ఉన్నప్పటికీ కూడా అంతకి మించిన పోస్టల్ సర్వీసులు అవసరం కన్పిస్తుంది. దీనికోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక మంచి ఆశయంతో ముందుకు…

Read More
AP EAPCET Counselling 2025

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభం అయిన AP EAPCET Counselling Important Instructions | AP EAPCET Counselling 2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన EAPCET పరీక్ష యొక్క కౌన్సిలింగ్ (AP EAPCET) ప్రక్రియ ప్రారంభం అయ్యింది . ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE ) సంస్థ జూలై 07 వ తేదీ నుండి అధికారికంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్రం లో గల వివిధ కాలేజీ లలో ఇంజనీరింగ్ , ఫార్మసీ , వ్యవసాయ కోర్సు లలో డిగ్రీ చేసేందుకు గాను ఈ కౌన్సిలింగ్ లో పాల్గొనాల్సి వుంటుంది. కౌన్సిలింగ్…

Read More
PM Kissan Anndata Sukhibhava Scheme

పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధులు విడుదల ఆరోజే | Annadata Sukhibhava Scheme | PM Kissan Annadhata Sukhibava Scheme

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (PM Kissan) ను కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండే అమలు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి 20వ విడత నిధుల విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. మరికొద్ది రోజులలో ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది. రాష్ట్రం లో అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ పథకం తో అమలు చేసే అవకాశం ఉండడం తో…

Read More
నిరుద్యోగ భృతి పథకం అర్హతలు

ప్రతి నెలా 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి పథకం అమలుపై ముఖ్యమంత్రి ప్రకటన | AP Nirudyoga Bruthi Scheme Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి పథకం అమలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నిరుద్యోగ భృతి పథకం ద్వారా అర్హత కలిగిన నిరుద్యోగులకు నెలకు 3,000/- రూపాయలు చొప్పున అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్…

Read More
పేదలకు ఉచిత ఇళ్లు

పేదలకు ఉచిత ఇళ్లు & ప్రజలందరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు | ఆగస్టు నాటికి కొత్త పాస్ బుక్ లు | ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పేదలకు ఉచిత ఇళ్లు & ప్రజలందరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు , కొత్త పాస్ బుక్ లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖ పై సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయాలను వెల్లడించారు.. పేదలకు కేటాయించనున్న ఇల్లు మరియు జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు మరియు కొత్త పాస్ పుస్తకాలు మరియు మరిన్ని వివిధ అంశాలపై కీలక…

Read More