తల్లికి వందనం చివరి విడత నిధులు విడుదల | బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి.

తల్లికి వందనం పథకం చివరి విడత నిధులు
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర విద్యా శాఖా మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.

సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఉన్న తల్లికి వందనం పథకం 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులు 12 వ తేదీన విడుదల చేసిన ప్రభుత్వం , విడతల వారిగా లబ్ధిదారులకు నిధులు జమ చేస్తుంది.

✅ గ్రామ, వార్డు సచివాలయాల్లో 2778 జాబ్స్ భర్తీ – Click here

🔥 తల్లికి వందనం నిధులు విడుదల

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నిన్న విద్యా శాఖ పై నిర్వహించిన సమీక్ష లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
  • తల్లికి వందనం పథకం చివరి విడత నిధులు కొరకు 325 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
  • పెండింగ్ ఉన్న దరఖాస్తులను ఆమోదిస్తూ ఈ నిధులు విడుదల చేశారు.

🔥 తల్లికి వందనం అర్హత జాబితాలు చెక్ చేసుకోండి

  • తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితాలు అప్డేట్ కాబడ్డాయి.
  • ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం అర్హుల , అనర్హుల జాబితాను అప్డేట్ చేసింది.
  • ఇందులో భాగంగా మిస్ అయిన ఇంటర్మీడియట్ 1st ఇయర్ & ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థుల పేర్లు ను లిస్ట్ నందు అప్డేట్ చేయడం జరిగింది.
  • అడ్మిషన్లు ప్రక్రియ లో భాగంగా కొంత మంది విద్యార్థుల పేర్లు మిస్ అయ్యాయి అన్న కారణంతో జాబితాలు అప్డేట్ చేసి , సచివాలయం లో ప్రదర్శించారు.
  • లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది సంప్రదించి , అర్హుల జాబితాను చెక్ చేసుకోవచ్చు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *