ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం | రైతుల కోసం 36 ప్రభుత్వ పథకాలు విలీనం చేసి కొత్త పథకం అమలు

ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

వ్యవసాయ రంగ అభివృధి కొరకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. కేంద్రంలో గల 11 మంత్రిత్వ శాఖల్లో అమలు లో ఉన్న 36 పథకాలను ఇంటిగ్రేటెడ్ చేసి, ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

ఈ పథకాన్ని ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం గా అమలు చేయనున్నారు. ఈ పథకం యొక్క మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

Join Our Telegram Group – Click here

🔥 ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం అనగా ఏమిటి ? :

  • దేశంలో గల వెనుకబడిన 100 జిల్లాలలో వ్యవసాయ అభివృద్ధి కొరకు జాతీయ వ్యాప్తంగా ప్రారంభించనున్నారు.
  • మొత్తం 36 పథకాలను విలీనం చేసి , ఈ పథకాన్ని అమలు చేస్తారు.
  • ఈ పథకం అమలు కొరకు మొత్తం 24,000/- కోట్లు బడ్జెట్ కేటాయించారు.

అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల – Click here

  • 2025 – 26 సంవత్సరం నుండి ఆరు సంవత్సరాలు పాటు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
  • ప్రతి రాష్ట్రం నుండి కనీసం ఒక జిల్లా ను ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేస్తారు.
  • ఉద్పాధికత , సాగు విస్తీర్ణం , రుణ వినియోగం అంశాలను పరిగణన లోకి తీసుకొని , జిల్లాల ఎంపిక చేస్తారు.
  • ఈ పథకం ద్వారా కనీసం 1.7 కోట్ల రైతులకు లబ్ది చేకూర్చాలని లక్ష్యం.
  • ప్రతి జిల్లాలో ఈ పథకం యొక్క పురోగతిని 117 సూచికలు ఏర్పాటు చేసి లెక్కింపు చేస్తారు.
  • ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసి ఈ పథకాన్ని సమీక్ష చేస్తారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!