
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు మీ అకౌంట్లో ఎప్పుడు జమ చేస్తారో తెలుసా ? | Annadhata Sukhibava Scheme
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం అర్హత ఉన్న రైతులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిసి మొత్తం 20,000/- అర్హులైన రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల అకౌంట్లో మూడు విడతల్లో ఈ డబ్బులు ప్రభుత్వం జమ చేయనుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో 7,000/- రూపాయలను అర్హత ఉన్న రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. రాష్ట్ర…