DSC పరీక్షలు రాసే అభ్యర్థులు ఈ విషయాలను మిస్ కాకండి | AP Mega DSC Important Instructions | AP DSC Hall Tickets 2025

రాష్ట్రంలో మెగా DSC పరీక్షల నిర్వహణ కి అంతా సిద్ధం అయ్యింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 154 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తున్నారు. మెగా DSC పరీక్షల నిమిత్తం DSC కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు పలు విషయాలను ప్రకటించారు. ఇందులో భాగంగా అభ్యర్థులు పరీక్షా సమయానికి ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చిన అనుమతి లభించదు అని , అలానే హాల్ టికెట్ లో వున్న తప్పులను సవరించేందుకు అవకాశం కల్పించామని తెలియచేశారు….

Read More
AP DSC Notification 2025

AP DSC Latest News Today | AP DSC Updates | AP DSC Last Date | AP DSC Notification 2025

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలను పొందాలనుకునే అభ్యర్థులకు అలర్ట్ ! మెగా డిఎస్సీ – 2025 నోటిఫికేషన్ కి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ మే 15 సమీపిస్తున్నందున ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.  🔥 మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల:  విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యా శాఖా మంత్రి నారా లోకేష్…

Read More

ఏపీ టెట్ / డీఎస్సీ అప్డేట్స్ | వారికి గుడ్ న్యూస్ | AP TET Latest News today | AP DSC Latest News today | AP TET Results 2024 | AP TET Fee Refund Status 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డీఎస్సీ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్. నోటిఫికేషన్ సమయంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారు అర్హులని పేర్కొనడంతో చాలామంది B.Ed అభ్యర్థులు ఫీజు చెల్లించి ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారు. తర్వాత హైకోర్టు బిఈడి వారు ఎస్జిటి పోస్టులకు అనర్హులను తీర్పు ఇవ్వడంతో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ -1 పరీక్ష రాయలేకపోయారు. కాబట్టి ఫీజు చెల్లించిన అభ్యర్థులకు శుభవార్త చెప్తూ ఫీజును రిఫండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరిలో నిర్వహించిన…

Read More

ఏపీ డీఎస్సీ మరియు టెట్ ఫలితాలు వాయిదా | AP DSC & TET Results Postponed | AP DSC Postponed | AP TET Results Postponed | AP DSC Latest News today 

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఫలితాలు మరియు డీఎస్సీ పరీక్ష వాయిదా పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఇప్పటికే పూర్తయినా టెట్ పరీక్షలు ఫలితాలను కూడా వెల్లడించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. టెట్ ఫలితాలు మరియు డీఎస్సీ వాయిదాపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొంతమంది ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా…

Read More