
ప్రారంభం అయిన DSC పరీక్షలు – ఇక ప్రతి సంవత్సరం DSC | AP DSC Latest News Today
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెగా DSC పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల జారీ చేసి 16,347 ఉద్యోగాల భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారు డీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియచేశారు. అలానే విద్యా శాఖా మంత్రి గారు నిర్వహించిన సమీక్షలో ఇక నుండి ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…