Headlines
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం

అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు మీ అకౌంట్లో ఎప్పుడు జమ చేస్తారో తెలుసా ? | Annadhata Sukhibava Scheme

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం అర్హత ఉన్న రైతులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిసి మొత్తం 20,000/- అర్హులైన రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల అకౌంట్లో మూడు విడతల్లో ఈ డబ్బులు ప్రభుత్వం జమ చేయనుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో 7,000/- రూపాయలను అర్హత ఉన్న రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. రాష్ట్ర…

Read More

ఆంధ్ర ప్రదేశ్ అన్నదాత సుఖీభవ పథకం అమలు | AP Annadatha sukhibhava – PM Kissan Scheme Details in Telugu | AP Government Schemes 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకం ఈ నెల లోనే అమలు చేయనుంది.  ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ? ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు….

Read More
error: Content is protected !!