
తల్లికి వందనం పథకం డబ్బులు రావాలంటే ఇలా తప్పనిసరిగా చేయాలి | AP Thalliki Vandhanam Scheme Latest Update | How to Apply Thalliki Vandhanam Scheme
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనుంది. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల తల్లుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000/- చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 15,000/- చొప్పున విద్యార్థి తల్లి అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపు అనగా జూన్ 15వ…