ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం

రాష్ర్టంలో కొత్తగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు సంక్షేమ పథకాల అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కొరకు కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా గ్రూపులకు స్త్రీ నిధి పథకం ద్వారా రుణాలు అందిస్తుండగా , ఇప్పుడు స్త్రీనిధి పథకం ద్వారానే పిల్లల చదువుకు మరియు ఆడపిల్లల వివాహాలకు పావన వడ్డీకి రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

Read More
కౌశలం సర్వే రిజిస్ట్రేషన్

కౌశలం సర్వేలో పేరు నమోదు చేసుకున్న వారందరికీ ఉద్యోగాలు | అక్టోబర్ నుండి ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం కౌశలం పేరు తో సర్వే నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నిరుద్యోగులు , ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ లోగా గ్రామ, వార్డు సచివాలయం లలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంది అని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయం ల ద్వారా ప్రతి గ్రామంలో మరియు పట్టణాలలో కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ప్రభుత్వం, అధికారులకు కూడా సూచనలు జారీ చేసింది. కౌశలం సర్వే…

Read More
PM Yasasvi Yojana Scholarship Apply Link

PM YASASVI YOJANA ప్రధానమంత్రి యశస్వి యోజన ద్వారా విద్యార్థులకు 1.25 లక్షల స్కాలర్షిప్

PM YASASVI YOJANA Scholarship Apply : విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. 2020 – 21 విద్యా సంవత్సరం నుండి ప్రారంభించిన ప్రధాన మంత్రి యశస్వి యోజన పథకం ద్వారా అందించే స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకొనేందుకు 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను అవకాశం కల్పించింది. ఆగస్టు 31వ తేదీలోగా ఈ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలలో 9వ తరగతి నుండి 11 తరగతి లోపు…

Read More
పీఎం కిసాన్ పథకం నిధులు

వీరికి ఒకేసారి పిఎం కిసాన్ పథకం నిధులు 18,000/- జమ చేస్తారు | PM Kisan Scheme

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలియచేసింది. రైతుల ఖాతాలలో 18,000/- రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపింది. పీఎం కిసాన్ పథకం (ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన) ద్వారా ఈ లబ్ది చేకూర్చాలి అని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ లబ్ది కొరకు ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ✅ రేషన్…

Read More
తల్లికి వందనం పథకం చివరి విడత నిధులు

తల్లికి వందనం చివరి విడత నిధులు విడుదల | బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర విద్యా శాఖా మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఉన్న తల్లికి వందనం పథకం 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులు 12 వ తేదీన విడుదల చేసిన ప్రభుత్వం , విడతల వారిగా లబ్ధిదారులకు నిధులు జమ చేస్తుంది. ✅ గ్రామ, వార్డు సచివాలయాల్లో 2778 జాబ్స్ భర్తీ – Click…

Read More

రాష్ట్రంలో వీరికి శుభవార్త ! | నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఆగస్టు నెలలో పలు కీలక పథకాలును అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు కూడా శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణులు సంక్షేమం కొరకు 07/08/2025 న G.O MS.NO:69 ను విడుదల చేసింది. ఈ G.O ద్వారా సెలూన్ లకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నారు. 🔥200 యూనిట్ల ఉచిత విద్యుత్: 👉 Click here…

Read More
నేతన్న భరోసా పథకం

నేతన్న భరోసా పథకం ద్వారా వీరికి సంవత్సరానికి 25,000/- రూపాయలు ఇవ్వనున్న ప్రభుత్వం

నేతన్న భరోసా పథకం వివరాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుంది. దీనితో పాటుగా మరెన్నో సంక్షేమ పథకాల అమలు చేస్తూ సంక్షేమ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తూ ఉంది. ఎప్పటికీ సూపర్ సిక్స్ పథకాల్లో అనేక పథకాలలో అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం , సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగానే పథకాలను కూడా అమలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం…

Read More
స్త్రీ శక్తి పథకం అమలు తేది

స్త్రీ శక్తి పథకం అమలు అధికారిక ప్రకటన రాఖీ పండుగ రోజు చేయనున్న ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతిష్టాత్మకమైన పథకమైన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి పథకం) పథకం ను ఈ వచ్చే రాఖీ పండుగ నాడు అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించనున్నారు. ఈ పథకానికి సంబంధించి ఎప్పటికీ స్త్రీ శక్తి అనే పేరును నిర్ణయించగా, క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది. పథకం అమలు కొరకు అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తోంది. ఆగస్టు 9వ తేదీన రాష్ట్ర…

Read More
దీపం-2 పథకం

దీపం – 2 మూడవ విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభం | Deepam -2 Scheme Free Gas Cylinder

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దీపం – 2 మూడవ విడత సిలిండర్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైనది. ఇప్పటికే రెండు విడతల ద్వారా నగదు అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుండి మూడో విడత నాతో రాయితీ ఇవ్వనుంది. సిలిండర్ బుక్ చేసిన 48 గంటల లోగా నగదు జమ అవుతుందని అధికారులు తెలియజేశారు. అయితే ఈ పథకం ద్వారా నగదు రాయితీ లభించడం లేదని చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో…

Read More
భూమి లేని రైతులకు అన్నదాత సుఖీభవ

భూమి లేని రైతులకు అన్నదాత సుఖీభవ | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకంతో మొత్తం 7000 రూపాయలను లబ్ధిదారులు ఖాతాలలో జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని కౌలు రైతులకు కూడా శుభవార్త తెలియజేసింది. వీరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ది చేకూర్చుతామని తెలిపింది. వీరికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే 20,000/- రూపాయలను అందిస్తుంది. 🔥 కౌలు…

Read More