ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి.
మొదటి సంవత్సరం పరీక్షలకు 1,35,826 మంది విద్యార్థులు , రెండవ సంవత్సరంలో 97,963 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారా పొందవచ్చు. అలాగే రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.