AP ఐసెట్ ఫలితాలు విడుదల | AP ICET Results 2025 Released | Andhra Pradesh ICET 2025 Results Released

How to check AP ICT Results 2025

AP ICET – 2025 Results :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలను మంత్రి నారా లోకేష్ గారు “X” వేదికగా విడుదల చేశారు. 95.86% మంది ఉత్తీర్ణులైనట్టు మంత్రిగారు ప్రకటించారు.

AP ICET – 2025 ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు ?

AP ఐసెట్ పరీక్షకు 34,131 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 32,719 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అంటే 95.86% ఉత్తీర్ణత నమోదయింది. ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు ఐసెట్ లో ఉత్తీర్ణులైన వారికి అభినందనలు తెలిపారు.

AP ICET ఫలితాలు ఇలా చూడండి :

పరీక్ష రాసిన వారు తమ ఫలితాలను క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు హాల్ టికెట్ నెంబర్ వివరాలు నమోదు చేసి తమర్యాంకు తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!