ప్రభుత్వ రబ్బర్ బోర్డ్ లో 40 పోస్టులుతో ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
రబ్బరు బోర్డు తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని మీరు ఈ పోస్టులకు అప్లై చేయండి.
✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ప్రభుత్వ రబ్బర్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం పోస్టులు సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా చేస్తున్నారు.
🏹 విశాఖపట్నం, హైదరాబాద్ లో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు – Click here
🔥 విద్యార్హతలు :
- అగ్రికల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బొటనిలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- మహిళలు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
- మిగతా వారు 1000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
🔥 స్టైఫండ్ వివరాలు :
- పే స్కేల్ 9,300/- నుండి 34,800/- ప్రకారం జీతము ఇస్తారు. గ్రేడ్ పే 4,200/- ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 10-03-2025 తేదిలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ విధానము :
- నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అర్హతలు ఉన్న వారు ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానము :
- అప్లై చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🏹 Download Notification – Click here
🏹 Apply Online – Click here