తెలుగు వచ్చిన వారికి బ్యాంకుల్లో ఉద్యోగాలు | TMB SCSE Recruitment 2025 | Latest Bank Jobs Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారతదేశం లోని లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి తమిళనాడ్ మెర్చంటైల్ బ్యాంక్ లిమిటెడ్ (TMB) సంస్థ నుండి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (SCSE) ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మార్చి 16వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి అన్ని రకాల అలవంతులు కలుపుకొని నెలకు నెలకు 72061/- రూపాయల జీతం లభిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పాటు తెలుగు వచ్చినవారు అర్హులు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 IOCL లో భారీ జీతంతో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • తమిలాండ్ మెర్చంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ( TMB) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • దేశవ్యాప్తంగా 124 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
  • ఆంధ్రప్రదేశ్ లో 21, తెలంగాణ లో 18 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: 

  • TMB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 విద్యార్హత : 

  • 31/01/2025 తేది నాటికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా సబ్జెక్టులో 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • 31/01/2025 తేది నాటికి 30 సంవత్సరాలు దాటి వుండరాదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • అభ్యర్థులు 1000/- రూపాయల అప్లికేషన్ ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.

🔥 జీతం :

  • ఈ పోస్టులకి ఎంపికైన వారికి నెలకు అన్ని రకాల అలవెన్స్లు కలిపి నెలకు 72061/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఐబీపీఎస్ స్టాండర్డ్స్ ఆధారిత వ్రాత పరిక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • వ్రాత పరీక్ష లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

🏹 ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ – Click here 

🔥 వ్రాత పరీక్ష విధానం :

  • వ్రాత పరీక్ష లో 150 ప్రశ్నలను 150 మార్కులకు గాను నిర్దేశించారు. 120 నిమిషాల సమయంలో పరీక్ష ను పూర్తి చేయాల్సి వుంటుంది.

🔥 పరీక్ష కేంద్రాలు

  • దేశం లోని ప్రముఖ నగరాలలో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ,విశాఖ పట్నం మరియు తెలంగాణ లో హైదరాబాద్ లో పరీక్ష నిర్వహిస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 28/02/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 16/03/2025
  • ఆన్లైన్ పరీక్ష నిర్వహణ : ఏప్రిల్ 2025

👉  Click here for notification 

👉 Click here for apply

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!