ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ | APPSC AWTO Recruitment 2024 | APPSC Assistant Tribal Welfare Officer Recruitment 2024 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖలో పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రస్తుతము విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎప్పటినుండి ఎప్పటిలోపు అప్లై చేయాలి ? ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? జీతం వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు ఇవే 👇

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : APPSC 

🔥 భర్తీ చేసే పోస్టులు : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 01

అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.👇👇👇

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27-03-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-04-2024

🔥 హాల్ టికెట్స్ విడుదల తేదీ : తరువాత వెల్లడిస్తారు.

🔥 జీతము : 48,440/- నుండి 1,37,220/- పే స్కేల్ తో కూడిన జీతము ఉంటుంది. 

🔥 గరిష్ఠ వయస్సు : 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC , ST, BC, EWS  అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 ఫీజు : SC, ST, BC మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 250/-

మిగతా వారికి 370/- 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టుల ఎంపికలో పరీక్ష మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్ నిర్వహించి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • పరీక్ష లో 3 పేపర్లు ఉంటాయి.
  • ప్రతీ పేపర్లో 150 ప్రశ్నలు , 150 మార్కులకు ఇస్తారు.
  • మూడు పేపర్లు కలిపి 450 మార్కులకు ఇస్తారు.

ప్రతీ తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంటుంది.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *