ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కోర్టులో పనిచేసి రిటైర్ అయిన వారు లేదా ఇతరులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ అప్లై చేయడానికి చివరి తేదీ 10-03-2025. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. కాబట్టి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు.
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.
🏹 IOCL లో భారీ జీతంతో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జిల్లా కోర్టు నుండి విడుదలైంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
🔥 పని ప్రదేశం :
- తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురంలో ఉన్న స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 విద్యార్హతలు :
- ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- రిటైర్ అయిన వారికి వయస్సు 70 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
- ఇతరులకు 42 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి.
🔥 దరఖాస్తు విధానం :
- అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను స్వయంగా వెళ్లి అందజేయాలి.
🔥 ఎంపిక విధానం :
- రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- ఎంపికైన వారికి నెలకు 25,220/- జీతము ఇస్తారు.
🔥ముఖ్యమైన తేదీలు:
- అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ : 10-03-2025
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా,